దొరల పెత్తనం వద్దు: కెసిఆర్పై మందకృష్ణ ధ్వజం

అయితే తెలంగాణ ప్రకటించి తమ జీవితాలను దొరల చేతిలో బలి పెట్టవద్దని అన్నారు. వర్గీకరణ అంశం తేలాక తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం అన్ని పార్టీలు ఢిల్లీ వెళ్లాలన్నారు. తెలంగాణ వచ్చాక దొరల దగ్గర జీతానికి పని చేసేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. మా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రకటించాలన్నారు. అంబేడ్కర్ దారిలో నడుస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ దళితులు దొరల చేతిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రిజర్వేషన్లలో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల వాటా తేలాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా దాడులు అన్ని దళితులపైనే జరిగాయన్నారు. అగ్రవర్ణాలపైన దాడులు ఎక్కడా జరగలేదన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications