ఆంధ్రప్రదేశ్ ముక్కలకు ఒప్పుకోం: సీమాంధ్ర నేతలు

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు వస్తాయని వారు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కూడా ముక్కలు చేయాల్సి వస్తుందని వారన్నారు. దళిత ఆంధ్రప్రదేశ్, సామాజిక తెలంగాణ, గిరిజన రాష్ట్రం ఏర్పాటు వంటి డిమాండ్లు తలెత్తుతాయని వారన్నారు. సమైక్యరాష్ట్రంలోని అభివృద్ధి సాధ్యమవుతుందని వారన్నారు. వేర్పాటువాదుల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. తమ వాదనలు వినిపించడానికి ఈ రోజు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను, రేపు కేంద్ర మంత్రులు చిదంబరాన్నీ ప్రణబ్ ముఖర్జీనీ కలుస్తామని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కూడా కలుస్తామని వారు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు అర్థం లేదని వారన్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications