అనుమానంతో భార్యను చంపిన భర్త

ప్రతిరోజు ఆమెను భర్త చిత్రహింసలకు గురి చేసేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. పంచాయతీ పెద్దలు పలుమార్లు భర్తను మందలించారు. వారికి ఓ సంతానం సైతం ఉంది. భార్యను చంపిన అనంతరం సతీష్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications