అనుమానంతో భార్యను చంపిన భర్త
ప్రతిరోజు ఆమెను భర్త చిత్రహింసలకు గురి చేసేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. పంచాయతీ పెద్దలు పలుమార్లు భర్తను మందలించారు. వారికి ఓ సంతానం సైతం ఉంది. భార్యను చంపిన అనంతరం సతీష్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
Comments
English summary
A husband killed his wife at Ramagundam of Karimnagar district.
Story first published: Thursday, July 21, 2011, 14:26 [IST]