వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వం తీరే నచ్చలేదు, మూల్యం చెల్లిస్తారు: గుత్తా
రైలు రోకోలో పాల్గొన్న ఉద్యమ నేతలపై రైల్వే యాక్టు ప్రకారం కేసులు పెట్టడంపై ఆ శాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. బెయిలు మంజూరుపై తమ ఎంపీలను ఒప్పిస్తామన్నారు. సమ్మె విరమింప చేసే బాధ్యతతో పాటు తెలంగాణ తీసుకు వచ్చే బాధ్యత కూడా తెలంగాణ మంత్రుల పైనే ఉందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే తాము రైలు రోకోలో పాల్గొంటున్నామన్నారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని అణచలేరన్నారు.
gutta sukhendar reddy k keshav rao ponnam prabhakar telangana sakala janula strike గుత్తా సుఖేందర్ రెడ్డి కె కేశవ రావు పొన్నం ప్రభాకర్ తెలంగాణ సకల జనుల సమ్మె
English summary
MP Gutta Sukhendar Reddy unhappy with state government attitude. He warned centre that congress will disappears in Telagnana if not give state.
Story first published: Sunday, October 16, 2011, 12:23 [IST]