వెంట తిరిగిన వాళ్లే నిందలేస్తున్నారు: జగన్ ఆవేదన

తనకు మద్దతుగా వచ్చిన వారందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైయస్ ప్రతిష్ట దిగజార్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి కోర్టుల దాకా వెళ్లి వైయస్ ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నారన్నారు. ఇందుకోసం కాంగ్రెసు చంద్రబాబు నాయుడుతో కలిసి తమ వద్ద ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కలిసికట్టుగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications