వెంట తిరిగిన వాళ్లే నిందలేస్తున్నారు: జగన్ ఆవేదన

తనకు మద్దతుగా వచ్చిన వారందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైయస్ ప్రతిష్ట దిగజార్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి కోర్టుల దాకా వెళ్లి వైయస్ ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నారన్నారు. ఇందుకోసం కాంగ్రెసు చంద్రబాబు నాయుడుతో కలిసి తమ వద్ద ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కలిసికట్టుగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదన్నారు.
More From
-
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications