రష్దీ ప్రాణాలకు ముప్పున్నట్లు తెలియదన్న పోలీసులు

రాజస్థాన్ పోలీసులకు ఏమైనా సమాచారం ఉందేమో, వారు రష్దీకి ఆ సమాచారం అందించారేమో తమకు తెలియదని ఆయన అన్నారు. జైపూర్కు వస్తే హత్య చేసేందుకు ముంబై అండర్ వరల్డ్ కిరాయి హంతకులు ఏర్పాట్లు చేసుకున్నట్లు తనకు మహారాష్ట్ర, రాజస్థాన్ నిఘా వర్గాలు తెలిపినట్లు సల్మాన్ రష్దీ చెప్పారని జైపూర్ సాహిత్య ఉత్సవ నిర్వాహకుడు సంజయ్ కె. రాయ్ శుక్రవారం చెప్పారు. రష్దీ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు తమకు ఏ విధమైన సమాచారం లేదని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు అంటున్నారు.
రష్దీకి మత ఛాందసవాదుల నుంచి ముప్పు ఉందే గానీ అండర్ వరల్డ్ నుంచి లేదని పోలీసు అధికారులు అంటున్నారు. రష్టీ హత్యకు మత ఛాందసవాదులు కిరాయి హంతకులను కుదుర్చుకున్నారని చెప్పలేమని చెబుతున్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications