చంద్రబాబు కిరణ్ అవగాహన, 'చిరు'వర్గంలోనే ఆశ్చర్యం?

అయితే వారి వాదనలను మరికొందరు కొట్టి పారేస్తున్నారు. బాబు కిరణ్ మధ్య అలాంటి అవగాహన ఏమీ లేదంటున్నారు. కొందరు కావాలనే టిడిపిపై బురద జల్లేందుకు ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం ఐపిఎస్ ఎం.రతన్, ఆంధ్రప్రభ సంపాదకులు విజయ బాబు పేరును మాత్రమే సూచించారని, విజయ నిర్మల పేరును ప్రతిపాదించలేదని అంటున్నారు. అయినా ఆమె పిఆర్పీ నేత అని, అలాంటి వారిని ప్రతిపాదించాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరోవైపు పార్టీలోని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కిరణ్ అనుచర కాంగ్రెసు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.
More From
-
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications