తులసి మొక్కలా పెరుగుదామని నాచెల్లితో చెప్పా: జగన్

పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే సుచరిత గొప్ప పని చేసి ఇవాళ మీ ముందు నిలబడిందన్నారు. అవిశ్వాసానికి ముందు సుచరిత హైదరాబాద్ వెళ్తున్నప్పుడే తాను ఆమెతో... టిడిపి ఏ ఉద్దేశ్యంతో అవిశ్వాసం పెట్టినా విలువలు, విశ్వసనీయత ఉండాలని సూచించానని అన్నారు. రైతులు కష్టాలు పడుతున్నారు, పేదలు కన్నీళ్లు పెడుతున్నారని వీరికి తోడుగా నిలబడదామని ఆమెతో అన్నానని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం తులసి మొక్కగా పెరుగుదామని నా చెల్లి సుచరితకు చెప్పానని అన్నారు. డిస్ క్వాలిఫై అవుతామని తెలిసినప్పటికీ ప్రజల బాధలు ఢిల్లీ పెద్దలకు తెలిసి రావాలనే అవిశ్వాసానికి మద్దతిచ్చామన్నారు.
More From
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications