వేరే కులస్థుడిని ప్రేమించిందని చెల్లిని చంపిన అన్న

స్థానికంగా ఉండే గంగన్న సోదరి లలిత చాపాడులో వ్యవసాయ విస్తరణ అధికారి(ఎఈవో)గా పని చేస్తోంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని తండ్రిని, తన సోదరుడిని కోరింది. వేరే కులస్థుడితో పెళ్లికి అంగీకరించని అన్న సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని కుందూ నదిలో పూడ్చి పెట్టాడు.
లలిత కొద్ది రోజులుగా కనిపించక పోవడంతో గాలింపు చేపట్టిన స్థానికులు, బంధువులు చివరకు సోదరుడు చేసిన దారుణాన్ని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకిదిగిన పోలీసులు మృతదేహం కోసం వెతుకులాట ప్రారంభించారు. చాపాడు నెరవాడ ప్రాంతంలోనే కుందూ నదిలో పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.
మృతురాలి సోదరుడు గంగన్నను, మరో బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత అదే జిల్లాలో చాగలమర్రిలో ఏఈవోగా పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్యలు చాలా జరుగుతాయి. మన రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకోవడం అందరినీ కలిచి వేస్తోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications