కరెంట్ ఆదాకు సిఎం చిట్కా, అధిగమిస్తామని ధీమా

వచ్చే 50 ఏళ్లలో బొగ్గు కొరత ఉంటుందని, అందువల్ల సోలార్, విండ్, బయోమాస్ నుంచి విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో 2.20 కోట్ల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని, అందులో 35 లక్షలు విద్యుత్తు కనెక్షన్లు అని, కరెంట్ సిబ్సిడీ కింద్ రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, జీవ వైవిధ్య సదస్సుపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సదస్సు ఏర్పాట్లు, హైదరాబాద్ సుందరీకరణ తదితర అంశాలపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులోత సమీక్షించారు. సృష్టిలో ఉన్న పర్యావరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉండేలా చూడడంతో పాటు భూమిపై ఉన్న జీవరూపాలన్నింటి పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్స్లో 11వ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సును నిర్వహిస్తున్నారు.
2011 - 2012 వరకు జీవ వైవిధ్య దశాబ్దంగా ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. గత 60 ఏళ్లలో ఈ తరహా సదస్సును భారతదేశం నిర్వహించడం ఇదే తొలిసారి. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 194 దేశాలకు చెందిన 8 వేల మంది అతిథులు హాజరవుతున్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications