జగన్ను దేవుడే రక్షించాలి: గాదె, మా హక్కు: హర్ష

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సమావేశానికి వెళ్లడం తమ హక్కు అని, పార్టీ సభ్యులుగా ఉన్నంతవరకు తమను ఎవరూ అడ్డుకోలేరని పార్లమెంట్ సభ్యడు హర్షకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు ఉన్న హక్కుల మేరకే పాసులు పొందామని అన్నారు.
సమావేశంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలిపామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం గౌరవిస్తుందని భావిస్తున్నామని హర్షకుమార్ వ్యక్తం చేశారు.
ఎఐసిసి సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ పాస్లు లేకుండానే హాజరయ్యారు. సమైక్యాంధ్ర ప్లకార్డులతో ఎంపీలు సమావేశంలో నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ ఎంపీలు జై తెలంగాన నినాదాలు చేశారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications