'మాల్యాను, లాలూను మించిన కేసులు.. 2019లోగా జగన్ అరెస్ట్ ఖాయం'
నిన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. 2019ఎన్నికల్లోగా జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్ కు మించిన కేసులు జగన్ పై ఉన్నాయని, కాబట్టి
విజయవాడ: నిన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. 2019ఎన్నికల్లోగా జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్ కు మించిన కేసులు జగన్ పై ఉన్నాయని, కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు.
ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేయడమే పనిగా పెట్టుకున్న జగన్... ఇప్పుడు ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించాలని అనుకుంటున్నారని విమర్శించారు. జగన్ రాష్ట్రంలో ఓ అరాచకవాదిలా తయారై గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం లేదన్నారు.

బుధవారం కేఈ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు.
More From
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications