బిజెపి వైపు కెఏ పాల్ చూపు, పార్టీ అగ్రనేతలతో భేటీ

బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ తదితరులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను అద్వానీ, రాజ్ నాథ్, మోడీ తదితరులను కలిశానని చెప్పారు. తనను వారు బిజెపిలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
తాను తన కార్యకర్తలు, తన వారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని కెఏ పాల్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలనుకుంటున్నట్లు కెఏ పాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా, కెఏ పాల్ ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకులు. ఆయనకు వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబంతో వైరం ఉంది. ఆయన జగన్ పైన పలు సందర్భాల్లో మాటల దాడి చేశారు. సోదరుడి హత్య కేసులో ఆయనను గతంలో పోలీసులు అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పలువురు నరేంద్ర మోడీ, బిజెపిల వైపు చూస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు ప్రకటించారు. నాగార్జున సోమవారం సాయంత్రం మోడీతో భేటీ కానున్నారు. కెఏ పాల్ ఇప్పుడు బిజెపిలో చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications