అసెంబ్లీ ఆఫీస్కోసం టీటీడీపీ డిమాండ్, రేవంత్ ఘాటుగా
హైదరాబాద్: శాసనసభ ఆవరణలో తమకు కార్యాలయాన్ని కేటాయించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉపనాయకుడు రేవంత్ రెడ్డిలు శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్ను కోరారు. శనివారం శాసనసభ కార్యాలయంలో టీటీడీఎల్పీ నాయకులు ఆయనను కలిసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయం కేటాయించడం ఆలస్యమైందని వెంటనే ఏర్పాట్లు చేయాలని నాయకులు కోరారు. అయితే దీనిపై స్పీకర్ నుంచి తమకు ఆదేశాలు రాలేదని సదారామ్ వారికి వివరించినట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల నాటికి తమకు కార్యాలయం కేటాయించని పక్షంలో ముఖ్యమంత్రి చాంబర్ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.

మెదక్ ఉప ఎన్నిక చీఫ్ కంపెయినర్ రేవంత్ రెడ్డి
శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఉప ఎన్నిక పైన ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మెదక్ లోకసభ ఉప ఎన్నిక చీఫ్ కంపెయినర్గా చంద్రబాబు కొండంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని నియమించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications