పళ్ళు తోముకోదు, ఏడాదికోసారి స్నానం: భర్త ఏం చేశాడంటే?
తైపీ: తన భార్య నుండి తనకు విడాకులు ఇవ్వాలని ఓ భర్త కోర్టును ఆశ్రయించారు. ఏడాదికి ఒక్క రోజే తన భార్య స్నానం చేస్తోందని భర్త కోర్టులో చెప్పేశాడు. దీంతో కోర్టులో భర్త చెప్పిన విషయాలను విన్న న్యాయమూర్తులు అవాక్కయ్యారు.
వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నందునే తాను విడాకులు కోరుతున్నట్టు భర్త కోర్టుకు తెలిపారు. అయితే భర్త చేస్తున్న ఆరోపణలను భార్య మాత్రం కొట్టిపారేసింది. తన భర్త చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె తేల్చి పారేసింది.

తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ తైవాన్ పౌరుడొకరు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
అంతేకాదు ఉదయాన్నే పళ్లు తోముకోదని, శిరోజాలను కూడా శుభ్రంగా ఉంచుకోదని తెలిపాడు. తాము ప్రేమించుకునేటప్పడు వారానికి ఒకసారి స్నానం చేసేదని, పెళ్లైన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానమాడేదని, దీని కోసం 6 గంటల సమయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications