ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క
బీహర్లో జేడీయూ- ఆర్జేడీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు. మంత్రుల శాఖలు, లెక్కలు ఇవాళ తేలింది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. నితీశ్, తేజస్వీ మధ్య లెక్క కుదిరింది.
కీలక శాఖలు తనకు కావాలని తేజస్విని నితీశ్ కుమార్ కోరినట్టు తెలుస్తోంది. ఆర్జేడీకి అసెంబ్లీలో స్థాన బలం ఉంది. అందుకే 16 మంత్రి పదవులను కట్టబెట్టింది. బీజేపీకి 16, జేడీయూ 11 సీట్లు వచ్చాయి.

హిందుస్థానీ అవామ్ మోర్చాకు మంత్రి పదవీ, కాంగ్రెస్ పార్టీకి రెండు పదవులు కావాలి. మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేస్తారు. జేడీయూ నుంచి బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ చౌదరి, శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరీ, మదన్ సాహ్ని, సంజయ్ కుమార్ ఝా, జామా ఖాన్, సుమిత్ కుమార్, లెషి సింగ్ ఉన్నారు.
ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, సురేంద్ర యాదవ్, శశి భూషన్ సింగ్, భూదెవ్ చౌదరి, అనిత దేవి, కుమార్ సంజీవ్, అలోక్ మెహతా, షాహనాజ్ అలం, సుధాకర్ సింగ్, సమీర్ మహసెత్ ఉన్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications