జనాభా పెరుగుదల వల్లే: ముంబై ప్రమాదంపై హేమమాలిని
ముంబై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, నటి హేమమాలిని ముంబై ప్రమాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదానికి అధిక జనాభానే కారణం అన్నారు.
ముంబైలో పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సి ఉందన్నారు.

ముంబైలోని కమాలమిక్స్ కాంపౌండులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మీడియా ప్రతినిధులు పార్లమెంటు వెలుపల అడిగారు.
పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదని, వారు బాగా పని చేస్తున్నారని, ముంబైలో విపరీత జనాభా ఉందని, ముంబై తర్వాత అలా మరో నగరం తయారు కావాలని, కానీ ఈ నగరం విస్తరిస్తూనే ఉందని, నియంత్రణ లేకుండా పోతోందన్నారు. ప్రతి నగరానికి జనాభా విషయంలో పరిమితి ఉండాలన్నారు. పరిమితి దాటాక అనుమతించవద్దన్నారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications