జనాభా పెరుగుదల వల్లే: ముంబై ప్రమాదంపై హేమమాలిని
ముంబై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, నటి హేమమాలిని ముంబై ప్రమాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదానికి అధిక జనాభానే కారణం అన్నారు.
ముంబైలో పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సి ఉందన్నారు.

ముంబైలోని కమాలమిక్స్ కాంపౌండులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మీడియా ప్రతినిధులు పార్లమెంటు వెలుపల అడిగారు.
పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదని, వారు బాగా పని చేస్తున్నారని, ముంబైలో విపరీత జనాభా ఉందని, ముంబై తర్వాత అలా మరో నగరం తయారు కావాలని, కానీ ఈ నగరం విస్తరిస్తూనే ఉందని, నియంత్రణ లేకుండా పోతోందన్నారు. ప్రతి నగరానికి జనాభా విషయంలో పరిమితి ఉండాలన్నారు. పరిమితి దాటాక అనుమతించవద్దన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications