వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే ఛాన్స్: లగడపాటిపై సస్పెన్స్

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు సభలో లేకుంటే ఎలా అని పలు పార్టీలు ప్రశ్నించాయి. బిజెపి కూడా ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశముంది. అయితే, పెప్పర్ స్ప్రే చేసిన ఎంపి లగడపాటి రాజగోపాల్, కత్తి తీసుకు వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎత్తివేతపై సస్పెన్స్ ఉంది.
ఉన్నతాధికారులతో షిండే భేటీ
హోంశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కొన్ని సవరణల పైన వారి నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. కాగా, కేంద్రం 62వ సవరణలు తీసుకు వచ్చే అవకాశముంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications