స్మృతి ఇరానీ సెటైర్లు: కాంగ్రెస్ శ్రేణుల జోష్, చరిత్రలో ఏ ప్రధానికి ఇలా కాలేదు
పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. రైతు నేతలు, శ్రేణుల నుంచి అనూహ్యంగా నిరసన ఎదురైంది. దీనిపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా స్పందించారు. ప్రధాని మోడీని ఇలా ట్రీట్ చేయడం సరికాదన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆమె చెప్పారు. ఇందుకు పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
మోడీ పర్యటనలో భద్రతా లోపంపై పంజాబ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సంతోషంగా ఉన్నారని మండిపడ్డారు. ఫ్లై ఓవర్ ప్రధాని 20 నిమిషాలు ఆగితే కాంగ్రెస్ శ్రేణులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని కామెంట్ చేశారు.

ప్రధాని మోడీ అంటే కాంగ్రెస్ శ్రేణులకు ద్వేషం.. కానీ ఇవాళ హానీ తలపెట్టాలని చూశారని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యూత్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ 'మోడీ.. జోష్ ఎలా ఉంది' అని ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ ధీటుగానే స్పందించింది. ఘటనకు పంజాబ్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్లై ఓవర్ ఘటన తర్వాత ప్రధాని మోడీ ఫిరోజ్ పూర్ ర్యాలీలో పాల్గొనలేదు. అక్కడినుంచి వెనుదిరిగారు.
Recommended Video
ప్రధాని పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి నాగేశ్వరరావు నిన్ననే తెలిపారు. ఫిరోజ్పూర్ జిల్లాలో సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించామని చెప్పారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్మీ మరియు బిఎస్ఎఫ్తో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపినా.. హై టెన్షన్ నేపథ్యంలో అక్కడికి మోడీ వెళ్లలేకపోయారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications