పేలుడు పదార్థాల కర్మాగారంలో పేలుడు: 10మంది సజీవదహనం
చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలోని పేలుడు కర్మాగారంలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది మృతి చెందగా, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కర్మాగారం వద్దకు సాహాయక బృందాలు, అధికారులు చేరుకున్నారు.

పది అగ్నిమాపక శకటాలు, ఆంబులెన్స్ సర్వీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత రెండు కిలోమీటర్ల వరకు ఉందనిస్థానికులు తెలిపారు.
తురైయూర్ ప్రాంతంలో వాహనాలు కొద్దిసేపటి వరకు నిలిపివేశారు. నడా తుపాను కారణంగా వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు పూర్తిగా అదుపుచేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకునిఘటనపై విచారణ చేపట్టారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications