ఇది చారిత్రాత్మక బడ్జెట్: ప్రధాని మోడీ హర్షాతిరేకం
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని, ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కి అభినందనలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ బడ్జెట్ ను అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేదిగా అభివర్ణించారు.
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు.

ఈ బడ్జెట్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే బడ్డెట్ లక్ష్యమని అన్నారు. ఇంకా త్వరలో అందరికీ సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు.
అంతేకాకుండా ఈ బడ్టెట్ అభివృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ అని పేర్కొంటూ, ఆర్థిక వ్యవస్థలో నల్లధన నియంత్రణకు కృషి నిరంతరం జరుగుతూనే ఉంటుందని, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications