Human Sacrifice: నరబలి ముందే మహిళల ప్రైవేట్ పార్ట్స్ ను కత్తితో ?, మంత్రగాడు సైకో, వాడికి ?
తిరువనంతపురం/పతనంతిట్ట: కేరళలో జరిగిన మహిళల నరబలి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మంత్రగాడి మాయలో పడిన నాటు వైద్యుడు కోటీశ్వరుడు అయిపోవాలని అతని భార్య, మంత్రగాడితో కలిసి ఇద్దరు మహిళలను వాళ్ల ఇంట్లోనే చంపేశారని వెలుగు చూసింది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నాటు వైద్యుడు, అతని భార్య, మాంత్రికుడు రోజుకు ఒక సంచలన విషయాలు చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. మహిళలను గొంతు కోసి హత్య చేసే ముందు వారి ప్రైవేట్ పార్ట్స్ మీద కత్తితో దాడి చేసి తరువాత కోసేసి ముక్కలు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. కోర్టు అనుమతితో నాటు వైద్యుడు, అతని భార్య, మంత్రగాడిని కేరళ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Wife:
నువ్వు
మారవా
పుష్పా
?,
ఈ
భూమి
మీద
నువ్వు
ఎందుకు
?,
కొడవలితో
నరికేసి
ఎస్కేప్!

మంత్రగాడు మాయమాటలు
కేరళలోని పతనంతిట్టలోని తిరువళ్లలో ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నాటు వైద్యుడు భగవాల్ లాల్, అతని భార్య లైలా, మంత్రగాడు మోహమ్మద్ షఫీని కేరళలోని పతనంతిట్ట పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

మంత్రగాడి స్కెచ్
మంత్రగాడు మోహమ్మద్ షఫీ వేర్వేరుగా లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్న రోసలిన్, పద్మాలను కలిశాడు. సినిమాల్లో నటించడానికి మీకు చాన్స్ ఇప్పిస్తానని, మీరు నాతో వస్తే డబ్బులు కూడా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. రోసలిన్, పధ్మాలను నేరుగా నాటు వైద్యుడు భగవాల్ లాల్ ఇంటికి పిలుచుకుని వెళ్లి నరబలి ఇచ్చేశారు.

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన మంత్రగాడు
మంత్రగాడు పధ్మాను పిలుచుకుని వెలుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పధ్మా భర్త, రోసలిన్ కుమార్తె కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ కెమెరాలు పరిశీలించడంతో మంత్రగాడు మోహమ్మద్ షఫీ పధ్మాను పిలుచుకుని వెలుతున్న విషయం స్పష్టంగా వెలుగు చూసింది.

నేరం అంగీకరించిన నాటు వైద్యుడు
కేరళలో జరిగిన మహిళల నరబలి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మంత్రగాడు మోహమ్మద్ షఫీ మాయలో పడిన నాటు వైద్యుడు భగవాల్ లాల్ కోటీశ్వరుడు అయిపోవాలని ఆశపడ్డాడు. భగవాల్ లాల్ తన భార్య లైలా, మంత్రగాడు మోహమ్మద్ షఫీతో కలిసి రోసలిన్, పధ్మా అనే ఇద్దరు మహిళలను మా ఇంట్లోనే చంపేశామని నేరం అంగీకరించారు.

మహిళ శరీరంలోని ముక్కలు ల్యాబ్ కు
రోసలిన్, పధ్మాలను చంపేసిన ముగ్గురు ఇద్దరి శవాలను 60 ముక్కలు చేశారు. ఇల్లు మొత్తం రక్తం, మహిళల శరీరంలోని ముక్కలు చల్లారని వెలుగు చూసింది. తరువాత మహిళల శవాల ముక్కలు తీసుకెళ్లి భగవాల్ లాల్ ఇంటి వెనుక గొయ్యి తీసిపాతిపెట్టారని వెలుగు చూసింది. మహిళల శరీరంలోని ముక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

మహిళల ప్రైవేట్ పార్ట్స్ ?
పధ్మా,
రోసలిన్
ల
గొంతులు
కోసి
హత్య
చేసే
ముందు
వారి
ప్రైవేట్
పార్ట్స్
మీద
కత్తితో
దాడి
చేసి
తరువాత
కోసేసి
ముక్కలు
చేశారని
పోలీసుల
విచారణలో
వెలుగు
చూడటం
కలకలం
రేపింది.
కోర్టు
అనుమతితో
నాటు
వైద్యుడు,
అతని
భార్య,
మంత్రగాడిని
కేరళ
పోలీసులు
కస్టడీలోకి
తీసుకుని
విచారణ
చేస్తున్నారు.

మంత్రగాడు సైకో
నకిలి మాంత్రికుడు మోహమ్మద్ షఫీకి కామం ఎక్కువ అని, అనేక మంది మహిళలతో అతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రోసలిన్, పధ్మాలను నరబలి ఇచ్చే ముందు వారి మీద మాంత్రికుడు మోహమ్మద్ షఫీ లైంగిక దాడి చేశాడని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నాటు వైద్యుడు భగవాల్ లాల్, అతని భార్య లైలా, మాంత్రికుడు మోహమ్మద్ షఫీ సంచలన విషయాలు చెప్పడంతో పోలీసులు హడలిపోతున్నారని తెలిసింది.