ఆర్మీ డాగ్ జూమ్ కన్నుమూత.. కాలు, మొహనికి గాయంతో ఆస్పత్రిలో చికిత్స
ఇండియన్ ఆర్మీకి చెందిన జూమ్ డాగ్ చనిపోయింది. అదీ యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో పాల్గొనేది. అలా ఓ ఆపరేషన్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అదీ అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. పరిస్థితి విషమించి.. ఇవాళ మద్యాహ్నం చనిపోయింది.
ఉదయం 11.45 గంటల వరకు బానే ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. వైద్యానికి చక్కగా స్పందించిందని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొందని వివరించారు. తర్వాత పడిపోయిందని తెలిపారు. జూమ్ డాగ్.. కశ్మీర్ అనంత్ నాగ్ లో పోలీసులతో కలిసి పనిచేసేది. ఓ ఆపరేషన్ లో భాగంగా వెనక కాలు, మొహనికి గాయం అయ్యిందని వివరించారు.

అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్ లో గల తంగ్ పావా గ్రామంలో ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో జూమ్ డాగ్ భద్రతా సిబ్బందికి హెల్ప్ చేసింది. వారికి సాయం చేసి.. గాయపడింది. ఇప్పుడు చనిపోవడంతో.. దానితో వర్క్ చేసి అనుబంధం ఉన్న ఖాకీలు బాధతో ఉన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications