అవినీతిపై కథనం, బెదిరింపు: జర్నలిస్ట్ అదృశ్యం
కోల్కతా: బెంగాలీ డెయిలీకి చెందిన ఓ విలేకరి అదృశ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. అదృశ్యమైన విలేకరి అలిపుర్దౌర్ జిల్లాకు చెందినవాడు.
బెంగాళీ డెయిలి పత్రికకు చెందిన చాయన్ సర్కార్ అనే విలేకరి ఇటీవల ఓ కళాశాలలో ప్రవేశాల సందర్భంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే కథనం రాశాడు. దీంతో ఆయనను పలువురు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి.

అనంతరం ఆ విలేకరి తనను బెదిరించిన ఎనిమిది మంది పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు వారిని అరెస్టు చేశారు.
ఆ అరెస్టు జరిగిన తర్వాత నుంచి విలేకరి కనిపించకుండా పోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన కనిపించకుండా పోయాడని చెప్పారు. అతనిని ఎవరో కిడ్నాప్ చేశారని, చాయన్ స్కూటర్, పర్సు, పుస్తకం ఒకచోట లభించాయని పోలీసులు తెలిపారు. ఆ కళాశాలలో అవినీతికి పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications