అవినీతిపై కథనం, బెదిరింపు: జర్నలిస్ట్ అదృశ్యం
కోల్కతా: బెంగాలీ డెయిలీకి చెందిన ఓ విలేకరి అదృశ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. అదృశ్యమైన విలేకరి అలిపుర్దౌర్ జిల్లాకు చెందినవాడు.
బెంగాళీ డెయిలి పత్రికకు చెందిన చాయన్ సర్కార్ అనే విలేకరి ఇటీవల ఓ కళాశాలలో ప్రవేశాల సందర్భంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే కథనం రాశాడు. దీంతో ఆయనను పలువురు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి.

అనంతరం ఆ విలేకరి తనను బెదిరించిన ఎనిమిది మంది పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు వారిని అరెస్టు చేశారు.
ఆ అరెస్టు జరిగిన తర్వాత నుంచి విలేకరి కనిపించకుండా పోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన కనిపించకుండా పోయాడని చెప్పారు. అతనిని ఎవరో కిడ్నాప్ చేశారని, చాయన్ స్కూటర్, పర్సు, పుస్తకం ఒకచోట లభించాయని పోలీసులు తెలిపారు. ఆ కళాశాలలో అవినీతికి పాల్పడిన వారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications