కొన్ని ఎంటిఎంల్లో నో క్యాష్, కొన్ని బంద్: కారణమేమిటి?
హైదరాబాద్: దేశంలోని కొన్ని ఎంటిఎంల్లో డబ్బులు లేవు. కొన్ని పనిచేయడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంటిఎంలు ఎందుకు పనిచేయకపోవడానికి గల కారణం కచ్చితంగా తెలియడం లేదు.
అయితే, అందుకు రెండు కారణాలు ఉన్నట్లు అర్థమవుతోంది. కొత్తగా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన రూ.200 నోట్లకు అనుగుణంగా ఎటిఎంల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పసుపు రంగులో గల కొత్త రూ.200 నోట్లకు అనుగుణంగా ఎంటిఎంల్లో మార్పులు చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిరుడు జనవరి 4వ తేదీన బ్యాంకులను ఆదేశించింది. మొత్తం 2.2లక్షల ఎటిఎంలను అందుకు అనుగుణంగా మార్చాల్సి ఉంది.

నోట్లను నిరుడు ఆగస్టులో విడుదల చేసినప్పటికీ చాలా ఎటిఎంలు వాటికి అనుగుణంగా లేవు. దీంతో బ్యాంక్ క్యాష్ కౌంటర్ల నుంచి తీసుకోవాల్సి వస్తోంది.
డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఆ సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. ఇది పూర్తిగా పుకారు మాత్రమేనని తెలుస్తోంది. నిరుడు మే నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా 1,782 ఎటిఎంలు మూతపడ్డాి. అయితే, రిజర్వ్ బ్యాంకు నుంచి కరెన్సీ సరఫరా ఏమీ తగ్గకపోయినప్పటికీ అవి మూత పడ్డాయి
2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎటిఎంల్లో బ్యాంకులు మార్పులు చేశాయి. కొత్త రూ.500 నోట్లకు, రూ.2000 నోట్లకు అనుగుణంగా ఎటిఎంల్లో మార్పు లు చేశాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications