దోవల్ ను రంగంలోకి దించిన మోడీ : 'అస్సాం ఉగ్ర నిందితుల వేట'
న్యూఢిల్లీ : అసోంలో తీవ్రవాద దాడితో కేంద్రం అప్రమత్తమైంది. కోక్రాఝార్ మార్కెట్ పై ఉగ్రవాదులు విరుచుకుపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 18మంది గాయపడ్డారు. కాగా దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. వెంటనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను రంగంలోకి దింపింది.
ఉగ్రదాడిని నేషనల్ డెమోట్రిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ చేసిన చర్యగానే అనుమానిస్తోంది కేంద్రం. ఈ మేరకు భద్రతను అలర్ట్ ను చేసిన ప్రధాని మోడీ అజిత్ దోవల్ ను అసోంకి పంపించారు. భద్రతా సలహాదారుగా ఎన్నో ఆపరేషన్స్ ను సమర్థవంతంగా నిర్వహించిన దోవల్.. గతంలో బోడోలాండ్ తీవ్రవాదులను అణిచివేయడంలోను సఫలమయ్యారని చెబుతారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలకు తెరదించిన ట్రాక్ రికార్డు దోవల్ కు ఉండడంతో.. తాజా అసోం పరిస్థితులను కూడా దోవల్ నే సమీక్షించాల్సిందిగా మోడీ ఆదేశించారు. దాడికి సంబంధించిన వివరాలను చేధించడంతో పాటు ప్రధాన సూత్రధారులు ఎవరా అన్నదానిపై దోవల్ ఇప్పుడు తన కొత్త ఆపరేషన్ మొదలుపెట్టనున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications