శుభవార్త: వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బిఐ
న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బిఐ ప్రకటించింది. పది నెలల వ్యవధిలో ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. నవంబర్ 1వ, తేది నుండి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయని ఎస్బిఐ తెలిపింది.
అన్ని రకాల వడ్డీరేట్లపై 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బిఐ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8%వడ్డీ రేటు ఉండగా దాన్ని 7.95%కి కుదించింది.

అదే విధంగా వివిధ కాలవ్యవధితో తీసుకునే రుణాలపై 0.05 శాతం వడ్డీని తగ్గించింది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఎంసీఎల్ఆర్ వ్యవస్థ కింద రుణాలు తీసుకున్న వారు మాత్రం కొంత సమయం వేచి ఉండాల్సి ఉంది.వడ్డీ రేట్ల తగ్గింపుతో రుణాలు తీసుకొన్న వారికి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications