శుభవార్త: వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బిఐ
న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బిఐ ప్రకటించింది. పది నెలల వ్యవధిలో ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. నవంబర్ 1వ, తేది నుండి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయని ఎస్బిఐ తెలిపింది.
అన్ని రకాల వడ్డీరేట్లపై 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బిఐ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8%వడ్డీ రేటు ఉండగా దాన్ని 7.95%కి కుదించింది.

అదే విధంగా వివిధ కాలవ్యవధితో తీసుకునే రుణాలపై 0.05 శాతం వడ్డీని తగ్గించింది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఎంసీఎల్ఆర్ వ్యవస్థ కింద రుణాలు తీసుకున్న వారు మాత్రం కొంత సమయం వేచి ఉండాల్సి ఉంది.వడ్డీ రేట్ల తగ్గింపుతో రుణాలు తీసుకొన్న వారికి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications