అహ్మద్ పటేల్ గెలుపు: నితీష్కు ఝలక్, శరద్ యాదవ్ బిగ్ స్టెప్
బీహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూలో చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూలో చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
జెడియు నేత, సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే వైపు మొగ్గుతుండగా, జెడియూ అధినేత శరద్ యాదవ్ యూపీఏ వైపు ఉన్నారు. ఇప్పటికే పలు అంశాల్లో వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలోను అది కనిపించింది.
నితీశ్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అహ్మద్ పటేల్కు అభినందలు తెలుపడం ద్వారా శరద్ యాదవ్ ఈ దిశగా పెద్ద ముందడుగు వేశారని భావిస్తున్నారు.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను చిత్తు చేస్తూ అహ్మద్ పటేల్ విజయం సాధించారు. గెలిచిన వెంటనే అహ్మద్కు శరద్ అభినందనలు తెలిపారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపొందారంటూ ఆయనతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications