సునంద పుష్కరమ మృతి కేసు: శశిథరూర్కు ఊరట
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో శవపరీక్ష నివేదికను ప్రభావితం చేశారనే ఆరోపణల నుండి థరూర్కు ఊరట లభించింది. నివేదిక విషయంలో ఎయిమ్స్ వైద్యుడి పైన ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలను కేంద్ర పాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తిరస్కరించింది.
సునంద శవపరీక్ష విషయంలో వృత్తికి విరుద్ధంగా వ్యవహరించనందుకు శిక్షగా తన సినీయారిటీని ఎయిమ్స్ దురుద్దేశ్యపూర్వకంగా తొలగించిందని ఆరోపిస్తూ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సుధీర్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను రాజ్ వీర్ శర్మ, అశోక్ కుమార్లతో కూడిన క్యాట్ కొట్టివేసింది.

2014 జనవరి 26వ తేదీన అఫ్పటి వరకు కేంద్రమంత్రి శశిథరూర్ డాక్టర్ రాజీవ్ బాసిన్కు ఈ మెయిల్ పంపారని, నోటీసును 2014, జూన్ 2న పంపారని, ఇందులో సునంద కేసులో శవపరీక్ష పైన ప్రభావిత నివేదిక ఇచ్చేలా ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదని క్యాట్ పేర్కొంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications