వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కరమ మృతి కేసు: శశిథరూర్‌కు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో శవపరీక్ష నివేదికను ప్రభావితం చేశారనే ఆరోపణల నుండి థరూర్‌కు ఊరట లభించింది. నివేదిక విషయంలో ఎయిమ్స్ వైద్యుడి పైన ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలను కేంద్ర పాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తిరస్కరించింది.

సునంద శవపరీక్ష విషయంలో వృత్తికి విరుద్ధంగా వ్యవహరించనందుకు శిక్షగా తన సినీయారిటీని ఎయిమ్స్ దురుద్దేశ్యపూర్వకంగా తొలగించిందని ఆరోపిస్తూ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సుధీర్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను రాజ్ వీర్ శర్మ, అశోక్ కుమార్‌లతో కూడిన క్యాట్ కొట్టివేసింది.

Sunanda case: CAT relief for Shashi Tharoor

2014 జనవరి 26వ తేదీన అఫ్పటి వరకు కేంద్రమంత్రి శశిథరూర్ డాక్టర్ రాజీవ్ బాసిన్‌కు ఈ మెయిల్ పంపారని, నోటీసును 2014, జూన్ 2న పంపారని, ఇందులో సునంద కేసులో శవపరీక్ష పైన ప్రభావిత నివేదిక ఇచ్చేలా ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదని క్యాట్ పేర్కొంది.

English summary
The Central Administrative Tribunal has held that former Union minister Shashi Tharoor had not put any pressure on AIIMS doctor Sudhir Gupta to submit a tailor-made autopsy report in Sunanda Pushkar murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X