ఉగ్రవాదుల దాడి: తిరిగి ప్రారంభమైన పెషావర్ సైనిక పాఠశాల
న్యూఢిల్లీ: పెషావర్లోని ఉగ్రవాద దాడిలో రక్తం చిందించిన సైనిక పాఠశాల సోమవారం తిరిగి ప్రారంభమైంది. డిసెంబర్ 16న పాకిస్ధాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులు పెషావర్లోని పాఠశాల్లోకి చొరబడి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదుల దాడిలో 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని చంపడం యావత్ ప్రపంచానే కలచివేసిన సంగతి తెలిసిందే. దాడి నేపథ్యంలో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది. అంతే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు మూతపడ్డాయి.
ఉగ్రవాదుల దాడుల్లో రక్తపుమడుగుల్లా మారిని తరగతి గదులను పుర్తిగా శుభ్రం చేసి... పాఠశాల్లో ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. పాక్లోని మిగతా పాఠశాలలు కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా పెషావర్ సైనిక పాఠశాల సోమవారం ఉదయం తలుపులు తెరచుకుని తన విద్యార్ధులకు బోధనను ప్రారంభించింది. పాక్లోని ప్రముఖ విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications