బీటెక్ స్టూడెంట్ సాత్విక్ రెడ్డి మిస్సింగ్: కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు..
ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యమయ్యాడు.
హైదరాబాద్: ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి సాత్విక్ రెడ్డి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ సహారా ఎస్టేట్ కాలనీలో అతని కుటుంబం నివాసముంటోంది.
బుధవారం ఉదయం 8గం.కు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సాత్విక్ రెడ్డి.. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సాత్విక్ తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విద్యాసాగర్ రెడ్డి తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో స్థిరపడ్డాడు. సాత్విక్ రెడ్డి మిస్సింగ్తో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications