సీఎం కేసీఆర్కు జ్వరం, హస్తినకు సీఎస్, స్పెషల్ సీఎస్
సీఎం కేసీఆర్ అనారోగ్య బారిన పడ్డారు. ఆయన ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. లాస్ట్ వీక్ ఉత్తరప్రదేశ్ వెళ్లి.. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉత్తర ప్రదేశ్ వచ్చారు. ఆ తర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు.
వారం రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. వెదర్ చేంజ్ ఏమో కానీ.. ఆయనకు జ్వరం వచ్చింది. జ్వరం రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ రావాల్సిన షెడ్యూల్ మరింత ఆలస్యమైంది. మరో నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పాలనకు సంబంధించి సమీక్ష చేయనున్నారు.

టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తూ వస్తున్నారు. చిన్న చితక పార్టీలు.. ఆ పార్టీతో మెర్జ్ అవుతున్నాయి. ఇటీవల మాజీ ప్రధాని దేవే గౌడ కూడా.. బీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీగా అవతరిస్తోందని ప్రకటించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications