హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భూప్రకంపనలు: కానీ!, అధికారులు ఏం చెప్పారంటే..
రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు చ
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు చెబుతున్నారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇదేమంత తీవ్రమైనది కాదని, దీనివల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. కేబీఆర్ పార్కు ప్రదేశంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కాగా, భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో ఈ విషయం కూడా ఎవరూ గమనించలేకపోయారని తెలుస్తోంది. కొంతమంది స్థానికులు మాత్రం గుర్తించారని అంటున్నారు. భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్టు చెబుతున్నారు.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
ఉమెన్స్ డే వేళ సీఎం రేవంత్ ఊహించని కానుక..!! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications