తెలుగుపై పారిస్ వ్యక్తి ఆసక్తి: రెండున్నరేళ్లలో నేర్చుకొని అక్కడ చెప్తున్నారు
కరీంనగర్: తెలుగు భాష పైన మమకారంతో పారిస్కు చెందిన ఓ వ్యక్తి.. ఆసక్తిగా తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నారు. ఇది అందర్నీ కట్టిపడేసింది. ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రచయితల వేదిక 4వ మహాసభల్లో పారిస్కు చెందిన డానియల్ నెజెర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అతను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చి, ఇద్దరు గురువుల వద్ద రెండున్నర ఏళ్లు తెలుగు నేర్చుకున్నారట. 2012 నుంచి తెలుగు భాష పైన కృషి చేస్తూ అనువాదాలు చేస్తున్నారట. తెలుగు సాహిత్యాన్ని అనువదించ పారిస్లో చెబుతున్నారు.

చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తు: కోదండరామ్
గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తుకు ప్రణాళికలు వేయగలమని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. చదువుకున్నవాళ్లు మౌనంగా ఉండటం పెద్ద నేరం అన్నారు. తెలంగాణ చరిత్రను తిరిగిరాస్తేనే భవిష్యత్తుకు దారి దొరుకుతుందన్నారు.
ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయడం వల్ల పెట్టుబడిదారులే బలపడుతున్నారన్నారు. సామాన్యుడికి వైద్యం అందించే పరిస్థితుల్లో ఆసుపత్రులు లేవన్నారు. అందుకు నిదర్శనం ఉస్మానియా ఆసుపత్రేనని ఆవేదన వ్యక్తం చేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications