రాహుల్ పాదయాత్రలో అపశృతి, కిందపడిపోయిన గీతా రెడ్డి
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఆయనతో కాంగ్రెస్ నేత గీతా రెడ్డి కూడా నడిచారు. అయితే పాదయాత్రలో అపశృతి జరిగింది. గీతారెడ్డి గాయపడ్డారు. రోడ్డుపై పడిపోవడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. వెంటనే కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు.సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఒక్కసారిగి సిచుయేషన్ మారింది. ఆ తర్వాత రాహుల్ పాదయాత్ర కొనసాగింది.
నిన్న కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. పాదయాత్రలో తోపులాట జరగ్గా, మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలు అందరూ పరామర్శించారు.

ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ నల్లధనం తెస్తానని నోట్ల రద్దు చేశారని.. దీంతో జనాలకు ఇబ్బంది కలిగిందని చెప్పారు. దాదాపు 150కి పైగా సామాన్య జనం చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఇంజినీరింగ్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారని.. యువతకు ఉపాధి ఏదీ అని అడిగారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో భూములు ఎక్కడికి పోయాయని అడిగారు. ధరణి పోర్టల్ వల్ల జనాలకు మేలు జరగడం లేదని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదన్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications