తల్లిదండ్రుల కలను నిజం చేసిన ఎన్నారై... 89వ అంతస్తు భవంతి కొనుగోలు(ఫోటో)
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ తాను అమెరికన్గా మారడానికే తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చారని సంచలం వ్యాఖ్యలు చేస్తే... చికాగోలో స్ధిరపడిన ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సంజయ్ షా తన తల్లిదండ్రుల భారతీయ అమెరికన్ కలను నిజం చేశాడు.

ఇందుకోసం చికాగోలోని ట్రంప్ టవర్లో 17 మిలియన్ డాలర్లు (సుమారు 104 కోట్లు)తో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. 15,000 చదరపు అడుగుల స్థలంలో 89వ అంతస్తు భవనాన్ని కొనుగోలు చేశాడు. సంజయ్ కొనుగోలు చేసిన ఈ ఆకాశహర్మ్యం అతని తల్లి దండ్రుల కోసమేనని తెలిపాడు.
ప్రస్తుతం అతని తల్లిదండ్రులు ముంబైలోని 1,200 స్వేర్ ఫీట్ల ఓ అపార్టమెంట్ లో నివసిస్తున్నారు. సంజయ్కు మాత్రం కొత్తగా కొనుగోలు చేసిన ఆ భారీ భవంతిలో ఉండే ఉద్దేశం లేదట. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి చికాగోని సౌత్ బారింగ్టన్లో నివసిస్తున్న సంజయ్ తన పాత భవంతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications