రత్నాకర్తో వైయస్ జగన్ లింక్స్?

ఇది తోక అంటే అదిగో పులి అన్నట్లుగా సత్య సాయి ట్రస్టులో వైయస్ జగన్కు భాగస్వామ్యం ఉందా తేల్చాలని తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నిమ్మల కిష్టప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్య సాయి బాబా మరణించినప్పుడు అటు వైపు కూడా చూడని జగన్, 35 లక్షల రూపాయలు పట్టుబడిన తర్వాత రత్నాకర్తో మంతనాలు జరపడం అనుమానంగా ఉందని ఆయన అన్నారు. ఏమైనా, లోగుట్టు సత్య సాయి బాబాకు తెలుసునని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications