వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండోఎస్సార్సీకే సోనియా కట్టుబాటు: దిగ్విజయ్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోతమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీరెండో రాష్ట్రాల పునర్విభజనకమీషన్ (రెండో ఎస్సార్సీని నియమించాలనేనిర్ణయానికే కట్టుబడి వున్నారనికాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు.తెలంగాణ విషయంలో తాము రెండోఎస్సార్సీకే కట్టుబడి వున్నామని ఆయనస్పష్టం చేశారు.
Story first published: Monday, August 9, 2004, 23:53 [IST]