వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోఎస్సార్సీకే సోనియా కట్టుబాటు: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోతమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీరెండో రాష్ట్రాల పునర్విభజనకమీషన్‌ (రెండో ఎస్సార్సీని నియమించాలనేనిర్ణయానికే కట్టుబడి వున్నారనికాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు.తెలంగాణ విషయంలో తాము రెండోఎస్సార్సీకే కట్టుబడి వున్నామని ఆయనస్పష్టం చేశారు.

రాష్ట్రపర్యటనకు వచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌సోమవారం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌,ముఖ్యంమత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిలతో కలిసి పార్టీకార్యాలయం గాంధీ భవన్‌లోవిలేకరులతో మాట్లాడారు. పార్టీసంస్థాగత ఎన్నికలు ముగిసినతర్వాతనే పిసిసి అధ్యక్షుడ్నిమార్చే విషయాన్ని ఆలోచిస్తామని ఆయనచెప్పారు. ప్రభుత్వానికి, పిసిసికిమధ్య సమన్వయానికి ఒక కమిటీనినియమించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమన్వయ కమిటీలో పిసిసిఅధ్యక్షుడు, ముఖ్యమంత్రులేకాకుండా పలువురు మంత్రులువుంటారని ఆయన చెప్పారు. పిసిసికార్యకర్తల సమావేశంలో కూడాఆయన మాట్లాడారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X