వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్బిఐకిజిటిబి బోర్డు కృతజ్ఞతలు
హైదరాబాద్:తమ బ్యాంక్ను అత్యుత్తమప్రభుత్వ రంగ బ్యాంక్లో విలీనంచేయాలని రిజర్వ్ బ్యాంక్ తీసుకున్ననిర్ణయం పట్ల గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ (జిటిబి)బోర్డు హర్షం వ్యక్తం చేసింది. రిజర్వ్బ్యాంక్ ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారాలక్షలాది మంది ఖాతాదారులప్రయోజనాలను కాపాడిందనిఅభిప్రాయపడింది. రిజర్వ్ బ్యాంక్కుడైరెక్టర్ల బోర్డు కృతజ్ఞతలుతెలియజేసింది.
Comments
Story first published: Monday, August 9, 2004, 23:53 [IST]