వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీయర్ స్వామిడిమాండ్లకు ప్రభుత్వం ఒకె
హైదరాబాద్:తిరుమల కట్టడాల విషయంలో శ్రీ త్రిదండిచినజీయర్ స్వామి చేసిన డిమాండ్లకుప్రభుత్వం తలొగ్గింది. వెయ్యి కాళ్లమండపాన్ని యథాతథంగానిర్మించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రిఎం. సత్యనారాయణ రావు చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన సోమవారంవిలేకరులతో చెప్పారు.
Comments
Story first published: Monday, August 9, 2004, 23:53 [IST]