వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీయర్‌ స్వామిడిమాండ్లకు ప్రభుత్వం ఒకె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తిరుమల కట్టడాల విషయంలో శ్రీ త్రిదండిచినజీయర్‌ స్వామి చేసిన డిమాండ్లకుప్రభుత్వం తలొగ్గింది. వెయ్యి కాళ్లమండపాన్ని యథాతథంగానిర్మించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రిఎం. సత్యనారాయణ రావు చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన సోమవారంవిలేకరులతో చెప్పారు.

గతప్రభుత్వ హయాంలో వెయ్యి కాళ్లమండపాన్ని కూలగొట్టిందని, చిన జీయర్‌స్వామి విజ్ఞప్తి మేరకు అదే చోటయథాతథంగా నిర్మిస్తామని ఆయనచెప్పారు. వెంటనే నిర్మాణ పనులుప్రారంభమవుతాయని ఆయనచెప్పారు.తిరుమలలోవెయ్యి కాళ్ల మండపాన్నికూల్చివేయడాన్ని, ఇతర కట్టడాలనుమార్చడాన్ని నిరసిస్తూ ఈ నెలపదకొండవ తీదీ నుంచి నిరశన దీక్షచేపట్టాలని చిన జీయర్‌ స్వామినిర్ణయించుకున్నారు. ఎప్పుడోకట్టిన కట్టడాలను కూల్చడానికిప్రభుత్వానికి ఉన్న అధికారమేమిటని చినజీయర్‌ స్వామి తనను కలిసినవిలేకరులతో అన్నారు. హిందూకట్టడాలను కూలుస్తుంటే ఎవరుమాట్లాడకపోవడం విచారకరమనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X