హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ పార్టీకీ అంత ఈజీ కాదు: రాఘవులు

By Staff
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో విజయం తమదంటే తమదని ప్రతి రాజకీయ పార్టీ చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారని అయితే తుది తీర్పు వెలువడే 16వ తేదీ వరకు వీరెవరి జోస్యాలకు విలువలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లో సీపీఎం కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సీపీఎం అభిప్రాయం ఏమిటని ఆయనను విలేకరులు ప్రశ్నించగా ఏ పార్టీకి ఏకపక్ష ఫలితాలు రావని తాము భావిస్తున్నామని, ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకపాత్ర వహిస్తామని అన్నారు. తాడిపత్రి ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X