రాష్ట్రంలో ప్రబలుతున్న అతిసారా
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు గ్రామాల్లో అతిసారా వ్యాధి ప్రబలుతోంది. డయేరియాతో రోగులు ఆస్పత్రుల పాలవుతున్న సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామంలో 30 మంది ఆస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో కూడా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధికి 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పాలవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అతిసారా వ్యాధి ప్రబలినట్లు వార్తలు వస్తున్నాయి.
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అతిసారంతో ప్రజలు ఆస్వస్థత పాలయ్యారు. సత్తెనపల్లి గ్రామంలో అతిసారం సోకి 50 మందికిపైగా అస్వస్థతపాలవటంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స జరుగుతోంది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications