రాష్ట్రంలో ప్రబలుతున్న అతిసారా
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు గ్రామాల్లో అతిసారా వ్యాధి ప్రబలుతోంది. డయేరియాతో రోగులు ఆస్పత్రుల పాలవుతున్న సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామంలో 30 మంది ఆస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో కూడా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధికి 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పాలవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అతిసారా వ్యాధి ప్రబలినట్లు వార్తలు వస్తున్నాయి.
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అతిసారంతో ప్రజలు ఆస్వస్థత పాలయ్యారు. సత్తెనపల్లి గ్రామంలో అతిసారం సోకి 50 మందికిపైగా అస్వస్థతపాలవటంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స జరుగుతోంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications