విషమిస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి

కెసిఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, పత్రికా కార్యాలయాలకు, మానవ హక్కుల కమిషనర్ సుభాషణ్ రెడ్డికి ఫోనులు చేసి మాట్లాడడంతో ఖమ్మం ఆస్పత్రిలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. పోలీసులు తనపై తీవ్రమైన దౌర్జన్యం చేస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. సుభాషణ్ రెడ్డి జోక్యంతో పోలీసులు ఆస్పత్రిని ఖాళీ చేశారు. కెసిఆర్ వద్ద పోలీసులు ఎవరూ లేకుండా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన వద్ద ఉన్నారు.
ఆమరణ నిరాహార దీక్షను కెసిఆర్ తనంత తానుగా ఏ షరతులు పెట్టకుండా విరమించారనే అపోహతో విద్యార్థులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. తెరాస నాయకులు, తెరాస సిద్ధాంతకర్త జయశంకర్ వివరణ ఇవ్వడంతో వారు శాంతించి, కెసిఆర్ కు అనుకూలంగా మారారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications