తెలంగాణపై యుపిఎలో మిత్రభేదం

తెలగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తృణమూల్ కాంగ్రెసు, ఎన్సీపి కూడా అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చిన్నరాష్ట్రాల డిమాండ్లు ఊపందకుంటాయని, తెలంగాణ ప్రకటన చేయగానే గూర్ఖాలాండ్ కోసం దీక్షలు ప్రారంభమయ్యాయని తృణమూల్ కాంగ్రెసు నాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా భవిష్యత్తులో ప్రత్యేక విదర్భ సమస్య తలెత్తుతుందని ఎన్సీపి నేత శరద్ పవార్ అన్నట్లు సమాచారం. మిత్రులతో విభేదాలు పొడసూపడంతో ప్రధాని కార్యాలయం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుండా శాంతి సామరస్యాలను కాపాడాలంటూ ప్రకటన చేసింది. రాష్ట్రంలో శాంతిసామరస్యాలను కాపాడడానికి ప్రజలు, పార్టీలు ప్రయత్నం చేయాలని ప్రధాని కార్యాలయం కోరింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications