వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ బడులు తెరవండి: హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం, విద్యార్థులు దానికి మద్దతు తెలియజేయడం వంటి పరిణామాలతో ప్రభుత్వం తెలంగాణలోని విద్యాసంస్థలను మూసేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి తెలంగాణలోని విద్యాసంస్థలు తెరవలేదు.
Comments
Story first published: Wednesday, December 16, 2009, 11:45 [IST]