విజయవాడలో చిరంజీవి సమైక్యాంధ్ర నినాదం

సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత నిన్న విశాఖపట్నంలో ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని చాలా మందికి తెలుసని, అయినా కొందరు పదవుల కోసం, స్వార్థ రాజకీయాలకు ఆ ఉద్యమాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.
ఈ విషయంలో మొదట్లో తాను తప్పటడుగులు వేశానని, వాటిని సరిదిద్దుకునే అవకాశం కలగడం అదృష్టమని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తున్న చిరంజీవి శనివారం విశాఖపట్నం వచ్చారు. వివిధ ప్రాంతాల్లో దీక్షలు చేస్తున్న అఖిలపక్ష నాయకులను కలిసి మద్దతు ప్రకటించారు. 'మీట్ ది ప్రెస్', మేధావుల సదస్సులో మాట్లాడారు. "ఆమరణ నిరాహార దీక్ష చేయడం నాకు అసాధ్యమేమీ కాదు. నేను కూడా దీక్ష ప్రారంభించి ఇక్కడే మంచం మీద పడుకొని ఉంటే మంచిదా? లేక ర్రాష్టవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించడం మంచిదా? మీరే చెప్పండి' అని ప్రశ్నించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications