వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదువుల కోసం వేర్పాటు పోరు: వైయస్ వివేకా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: తెలంగాణ వేర్పాటువాదుల ఆందోళనలు అర్థరహితమని, పదవుల కోసమే వారు ఆందోళనలు చేస్తున్నారని కాంగ్రెసు ఎమ్మెల్సీ, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం అనలేదని, అందులో కాస్తా జాప్యం జరగవచ్చునని ఆయన రోశయ్యతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అరవై ఏళ్ల సమస్య ఆరు రోజుల్లో పరిష్కారం కావాలనడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నైతిక మద్దతు తెలపడానికే తాను రోశయ్యను కలిసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రోశయ్యకు అవగాహన ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X