వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదువుల కోసం వేర్పాటు పోరు: వైయస్ వివేకా
అరవై ఏళ్ల సమస్య ఆరు రోజుల్లో పరిష్కారం కావాలనడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నైతిక మద్దతు తెలపడానికే తాను రోశయ్యను కలిసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రోశయ్యకు అవగాహన ఉందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, December 28, 2009, 9:57 [IST]