మైక్రో ఫైనాన్స్ సంస్థల కట్టడికి ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

సూక్ష్మరుణ సంస్థలు తమ పేర్లను ప్రభుత్వం దగ్గర నేటి నుండి 30 రోజుల్లోగా అనుమతుల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. సంవత్సరం పాటు ఆయా సంస్థలకు అనుమతి ఉంటుంది. అ తరువాత వారి వారి పనితీరుని బట్టి పొడిగిస్తాం. సంస్థలు వారు ఇచ్చే వడ్డీని సూచిక బోర్టులపై నిత్యం సూచించాలి. చట్టంలో ఉన్న నిబంధనలు పాటించకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించని రుణ సంస్థలను రద్దు చేయటంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. సూక్ష్మరుణ సంస్థల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే 155321 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications