పని మనిషిపై అత్యాచారం కేసులో హైకోర్టుకు వెళ్లనున్న షైనీ అహుజా

తమ ఇంటిలో పనిచేయడానికి అహుజా, అతని భార్య 2009లో 18 ఏళ్ల యువతిని తమ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. భార్య లేని సమయం చూసి అహుజా తనపై అత్యాచారం చేశాడని పని మనిషి గతంలో ఆరోపించింది. అరెస్టు చేసిన తర్వాత అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించారు. అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు ఈ పరీక్షల్లో తేలింది. 2009 అక్టోబర్లో అతనికి బెయిల్ లభించింది. తనపై అత్యాచారం జరపలేదని పనిమనిషి 2010లో మాట మార్చింది.












Click it and Unblock the Notifications