పని మనిషిపై అత్యాచారం కేసులో హైకోర్టుకు వెళ్లనున్న షైనీ అహుజా

తమ ఇంటిలో పనిచేయడానికి అహుజా, అతని భార్య 2009లో 18 ఏళ్ల యువతిని తమ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. భార్య లేని సమయం చూసి అహుజా తనపై అత్యాచారం చేశాడని పని మనిషి గతంలో ఆరోపించింది. అరెస్టు చేసిన తర్వాత అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించారు. అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు ఈ పరీక్షల్లో తేలింది. 2009 అక్టోబర్లో అతనికి బెయిల్ లభించింది. తనపై అత్యాచారం జరపలేదని పనిమనిషి 2010లో మాట మార్చింది.
More From
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications