పని మనిషిపై అత్యాచారం కేసులో హైకోర్టుకు వెళ్లనున్న షైనీ అహుజా

తమ ఇంటిలో పనిచేయడానికి అహుజా, అతని భార్య 2009లో 18 ఏళ్ల యువతిని తమ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. భార్య లేని సమయం చూసి అహుజా తనపై అత్యాచారం చేశాడని పని మనిషి గతంలో ఆరోపించింది. అరెస్టు చేసిన తర్వాత అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించారు. అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు ఈ పరీక్షల్లో తేలింది. 2009 అక్టోబర్లో అతనికి బెయిల్ లభించింది. తనపై అత్యాచారం జరపలేదని పనిమనిషి 2010లో మాట మార్చింది.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications