మళ్లీ రెచ్చి పోయిన మావోలు: ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి

దీనికి జవాన్లు కూడా తిరిగి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మావోయిస్టులు భారీగానే ఉన్నట్లుగా పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సైన్యం హెలికాప్టర్లలో అదనపు బలగాలను పంపిస్తోంది.












Click it and Unblock the Notifications